ఈ పుటను అచ్చుదిద్దలేదు
మాడపాటి వెంకటేశ్వరరావు పంతులుగారు.
గౌరవనీయులగు గోస్వామిగారు.
గౌరవనీయులగు భూపేంద్రనాథ్ బోసుగారు.
గౌ. మోచర్ల రామచంద్రరావు పంతులుగారు.
కోలాచలం వెంకటరావుగారు.
భద్రాచలం జమీందారుగారు, వారిపుత్రుడు.
శ్రీరాజా వత్సవాయి గజపతిరాజుగాఅరు.
మైలవరం జమీందారుగారు.
రామచంద్రపురం జమీందారుగారు.
రాజా విశ్వేశ్వర నిశ్శంక బహద్దరు శ్రీ సంగమవలస జమీందారుగారు.
దేశరాజు శీతారామారావు పంతులుగారు.
రావుబహద్దరు దేశరాజు కృష్ణయ్యపంతులుగారు.
రచయిత:జయంతి రామయ్య
వీరు 20 సంవత్సరములనుండి చెన్నపురి దొరతనమువారి కొలువులో నున్నారు. ప్రస్తుతము మదరాసులో మూడవ ప్రెసిడెంసీ మేజస్ట్రేటుగ నున్నారు. తెలుగుబాసయందు గొప్ప పాండిత్యము గలవారు. పురాతనవస్తు పరిశోధనము నందీయన కెక్కువగా నభినివేశము గలదు.